సిరా న్యూస్, బేల
ఎన్వైకే సభ్యుడుగా షేక్ సాదిక్
నియామక పత్రం అందజేత
ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం లోనీ పాటన్ గ్రామానికి చెందిన యువ కేంద్ర సంఘటన చెందిన షేక్ సాదిక్ ను నెహ్రూ యువజన కార్యక్రమ జిల్లా సలహా కమిటీ సభ్యునిగా నియమించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం అదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షేక్ సాదిక్ కు నియామక పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్వైకే కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం అతనికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు లాలా మున్నా తదితరులు ఉన్నారు.