పార్టీ నేత ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు

 సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటు జన సేన కు కేటాయించడం తో కాకినాడ రూరల్ మండల వలస పాకాల పిల్లి సత్యనారాయణ మూర్తి ఇంటిని టిడిపి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. పార్టీ నిర్ణయానికి మనస్తాపంతో ఒక కార్యకర్త పిల్లి ఇంటి ముందు పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *