చట్టాలపై రైతులకు అవగాహన

ప్యారా లీగల్ వాలంటీర్ ఎం శ్రీనివాస్ యాదవ్

 సిరా న్యూస్,నాగర్ కర్నూల్ ;

తెలంగాణా నీటి పారుదల చట్టం.పై సోమవారం పెద్ద కొత్త పల్లి మండలం పెద్ద కారు పాముల రైతు వేదిక లో అగ్రి లీగల్ క్లినిక్ ఆధ్వర్యం లో ప్యారా లీగల్ వాలంటీర్ ఎం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ :తెలంగాణ ఫార్మర్స్ మెనిజిమెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ చట్టం 1997. తెలంగాణా ఇరిగేషన్ యుట్లైజేసన్ అండ్ కమండ్ ఏరియా డెవలప్మెంట్ చట్టం 2009.వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చట్టం 1997.వాటర్ లాండ్ అండ్ ట్రేస్ చట్టం 2002.( వాల్ట చట్టం లేదా నీరు భూమి చెట్టు చట్టం) నీటికి సంబంధించి వల్టా చట్టం ప్రధానమైనది. ఈ చట్ట ప్రకారం 2004సం ముందే వున్నటువంటి బోరులను. బావులను . రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.2004 సం.. తర్వత నుండీ వ్యవసాయ భూమి లో బోరు వేయడానికి లేదా బావిని తీయడానికి. అనుమతులు తప్పని సరి. అనుమతుల కోసం సంభందిత తహసిల్దార్ కు దరకస్థు చేసుకోవాలి. అనుమతి ఇచ్చేముందు భూగర్బ జల శాఖ నుంచి అక్కడ నీటి లభ్యత ఉంది. అని సర్టిఫికేట్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి వీలు అవ్తుందనీ విద్యుత్ శాఖ వారి సర్టిఫికేట్ తప్పని సరి. ఇలా అనుమతులు ఇచ్చిన తర్వాతనే బావి కానీ బోరు కానీ వేయాలి.అనుమతి లేకుండ వేశినట్లైతే దాన్ని శాశ్వితంగా మూసి వేసే అధికారం తహసిల్దార్ కు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *