Ravindranath: గ్రామాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్

సిరాన్యూస్,జైనథ్
గ్రామాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్
జైనథ్ మండలంలోని మాండగడ గ్రామాన్ని బుధవారం జైనథ్ మండల ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్ సందర్శించారు..అనంతరం గ్రామంలోని మురికి కాలువలు, ఎన్ఆర్ ఈజీఎస్ , హరిత నర్సరీ ని సందర్శించారు.గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి గ్రామ కార్యదర్శి ముగ్దని అడిగి తెలుసుకున్నారు..అనంతరం ఇంతకుముందు జైనథ్ మండల ఎంపీడీవో ,ఎంపీ ఓలు బదిలీ కావడంతో వారి స్థానంలో కొత్త ఎంపీడీవో ఎ. ర‌వీంద్ర‌నాథ్‌ రావడంతో ఆ గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ముగ్ద ,పార్టీ నాయకులు స్వామి, లింగన్న, శ్రీనివాస్ యాదవ్ ,ఆశన్న , గణేష్ తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *