సిరా న్యూస్,నారయణ ఖేడ్;
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మనూర్ మండల కేంద్రంలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని గత పది సంవత్సరాల నుంచి చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విజయసంకల్పయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలోని అందోల్ , జహీరాబాద్ జుక్కల్ నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు.ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప చేశింది ఏమి లేదు గత ప్రభుత్వం ప్రజలను ఎలా మభ్య పెట్టి మోసం చేసారో అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేయడం తప్ప అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.ఎన్ని ప్రభుత్వ లు మారిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి కి నోచుకో లేదన్నారు.గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రజలకు మాయ మాటలు చెబుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు అని అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి చేశినా ఘనత ప్రధాన మంత్రి మోదీ గారికి చెందుతున్నారు.బిజెపి ప్రభుత్వం చేశినా అభివృద్ధి పనుల గురించి గడప గడప కు తెలియ చేయడానికే ఈ విజయ ఉత్సవ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మనూర్ మండల కేంద్రంలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని గత పది సంవత్సరాల నుంచి చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విజయసంకల్పయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలోని అందోల్ , జహీరాబాద్ జుక్కల్ నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు.ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప చేశింది ఏమి లేదు గత ప్రభుత్వం ప్రజలను ఎలా మభ్య పెట్టి మోసం చేసారో అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేయడం తప్ప అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.ఎన్ని ప్రభుత్వ లు మారిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి కి నోచుకో లేదన్నారు.గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రజలకు మాయ మాటలు చెబుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు అని అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి చేశినా ఘనత ప్రధాన మంత్రి మోదీ గారికి చెందుతున్నారు.బిజెపి ప్రభుత్వం చేశినా అభివృద్ధి పనుల గురించి గడప గడప కు తెలియ చేయడానికే ఈ విజయ ఉత్సవ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు.