నిండు జీవితానికి రెండు చుక్కలు…

సిరా న్యూస్, కందుర్పి :

నిండు జీవితానికి రెండు చుక్కలు…

కుందుర్పి మండల పరిధిలోని నిజవల్లి గ్రామంలో పల్స్ పోలియా కార్యక్రమంలో చిన్నారులకు సర్పంచ్ గౌని ప్రభాకర్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు అని పోలియో పై విజయం సాధించడానికి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని. అందుకోసం ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలను వేయిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, సూపర్వైజర్ శశికళ, ఎం ఎల్ హెచ్ లైలా, ఏఎన్ఎం మహేశ్వరీ, ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *