మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు చెక్కులు అందజేత..

భీమదేవరపల్లి, సిరా న్యూస్:

మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు చెక్కులు అందజేత..

భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో నాబార్డ్ సహకారంతో స్పందన సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు స్థానిక బ్యాంకు మేనేజర్ నాగరాజు,స్పందన సేవా సొసైటీ సీఈఓ శోభారాణి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం సి ఈ ఓ శోభారాణి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *