Challur raju: ఏసీపీని క‌లిసిన‌ చల్లూరి రాజు

సిరా న్యూస్,హుజురాబాద్
ఏసీపీని క‌లిసిన‌ చల్లూరి రాజు
హుజురాబాద్ టౌన్ ఏసీపీ గా బాధ్యతలు చేపట్టిన ఏసీపీ శ్రీనివాస్ ను గురువారం సైదాపూర్ మండల పారా లీగల్ వాలంటీర్ చల్లూరి రాజు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ శ్రీనివాస్ గతంలో హుజురాబాద్,జమ్మికుంట సీఐగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ,వారు బదిలీపై మళ్ళీ హుజురాబాద్ కి ఏసీపీ గా రావడం పట్ల హర్షనీయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *