సిరా న్యూస్,నెల్లూరు;
వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం భార్యా భర్తలు మృతి చెందారు. వైయస్సార్ నగర్ కు చెందిన చెందిన పుష్ప ఆమె భర్త ప్రశాంత్ బైక్ పై చెముడు గుంట లోని ఓ కాలేజీ లో ఎంబీఏ పరీక్షలు కు హాజరై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీ కొనడంతో రోడ్డు పై పడిపోయిన భార్యా,భర్త ను వెనకాలే వస్తున్న బస్సు వీరి పైనుండి దూసుకు పోవడం తో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం లో పరీక్ష హాల్ టికెట్ తో పాటు పుస్తకాలు రోడ్డు మీద పడి పోవడం బస్సు వీరి పై నుండి పోవడం తో శరీరం ఛిద్రం కావడం తో ఆ ప్రాంతం హృదయ విదారకంగా తయారైంది .