ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం నందివలస వద్ద రాత్రి పదిన్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో నలుగు రు మృతిచెందగా,మరో ఐదు గురు అరకులోయ ప్రాం తీయ ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. మహా శివరాత్రి సందర్భంగా అరకులోయ-లో తేరు రహదారి లో గల నందివలస గ్రామంలో రాత్రి జాతర జరుగుతోం ది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్లను అరకులో య నుంచి వెళుతున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొంది.మూ డు బైక్లపై ఉన్న వారిలో నలుగురు మృతిచెందారు.వీరిలో ఐదేళ్ల బాలు డు ఉన్నాడు. బైక్లు ఢీకొనడంతో చుట్టుపక్కల ఉన్న ఐదుగురు గాయ పడ్డారు. వారిని అరకులోయ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *