ఎంపిడిఓ ఆంజనేయులు
నాగర్ కర్నూల్;
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో బాగంగా మంగళవారం లింగాల మండల పరిధిలోని లింగాల గ్రామం వద్ద ల్యాండ్ లెవలింగ్ పనిని ఎంపిడిఓ ఆంజనేయులు సందర్శించాము. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి పనుల్లో పాల్గొనాలని కోరారు. గ్రమలలో ప్రతి రోజు హాజరైన కూలీల వివరాలు రోజు వారి కంప్యూటర్ లో నమోదు చేయాలనీ కోరారు. అదేవిదంగా కూలీలు సంఖ్యను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎం పి ఓ కర్ణ నాయక్. ఏ పి ఓ ఇమామ్ అలీ. ఈ సి శ్రీనివాస్, టీ ఏ శివకుమార్.తది తరులు పాల్గొన్నారు