సిరాన్యూస్,మావల
బాధిత కుటుంబానికి పరామర్శ
మావల మాజీ సర్పంచ్ ముడుపు నళిని రెడ్డి తండ్రి ఇటీవల మరణించారు. ఈవిషయం తెలుసుకున్నడైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి, కుంభజారి మాజీ ఉప సర్పంచ్ ముస్కు విలాస్ రెడ్డిని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.