సిరా న్యూస్,సంగారెడ్డి;
శుక్రవారం ఉదయం పటాన్ చెరు పోలీసు స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ వాహనంపై దాడి చేసారు. కార్యకర్తల్ని నిలువరించి నేరుగా వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి పోలీసులు తీసుకెళ్లారు.
=======