బీసీలు,దళితులే అన్ని ఉద్యమాలకు సహకరించారు

ముద్రగడ
 సిరా న్యూస్,కిర్లంపూడి;
కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకోవడం జరిగిందన్నారు. పదవులు ఆశించి పార్టీలో చేరలేదన్నారు. పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానన్నారు. 19 51 నుండి సినీ ప్రపంచం తెలుసు. 1962 సంవత్సరం నుండి రాజకీయం తెలుసు. పవన్ కళ్యాణ్ సినీ హీరో అయితే నేను రాజకీయ హీరో. పత్తిపాడు నియోజకవర్గం నాకు రాజకీయ భవిష్యత్తు నిలబెట్టిందన్నారు. ఏ ఉద్యమం చేసినా మాకు అండగా బీసీలు,దళితులు 80 శాతం ఉంటే నా కులస్తులు మాత్రం 20 శాతమే ఉండేవారిని ముద్రగడ్డ అన్నారు. బీసీలు దళితులే అన్ని ఉద్యమాలకు సహకరించారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *