సిరాన్యూస్, భీమదేవరపల్లి
తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎర్రబెల్లి గ్రామం కమిటీ ఎన్నిక
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాలయ్య రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో కమిటీలు నిర్వహించారు. సోమవారం ఎర్రబెల్లి గ్రామంలో కో కన్వీనర్ కొమ్ముల రవీందర్ అధ్వర్యంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులు ఎల కిరణ్, ఉపాధ్యక్షులు సింగారపు రాజు, ప్రధాన కార్యదర్శి ఎల సతీష్ , ప్రచార కార్యదర్శి కోయ్యడ రాకేష్, కోశాధికారి గంగారపు రఘు,కార్యదర్శి కొంకటి ప్రశాంత్,సహాయ కార్యదర్శి కొట్టె వేణు,గౌరవ సలహాదారుడు తాండ్ర రాజ కొమురయ్య గంగారపు రాజు, తాల్లపల్లి శంకరయ్య, ఎల దుర్గయ్య,తాండ్ర అశోక్,కార్యవర్గ సభ్యులు పొన్నాల విక్రమ్,కొట్టె వెంకటేష్,కోంకటి వంశీ, ఎల ప్రవీణ్ గంగారాపు నవీన్ ఎన్నికయ్యారు. కార్యర్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు జేఏసీ చైర్మన్ డేగల సారయ్య పాల్గొన్నారు.