సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు ఒకటో పట్టణం గాంధీ మైదానం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది.ఘటనలో ఇరువురికి గాయాలుఅయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఏలూరు సర్వేజన ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ఒకటో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.