ప్రచారం మొదలుపెట్టిన కొణతాల

సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలసి అనకాపల్లి ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ఎన్నికలప్రచారాన్ని మొదలుపెట్టారు దీనిలో భాగంగా న్యూ కాలనీ లో ఉన్న టిడిపి సీనియర్ కార్యకర్త ఇంటి వద్ద నుంచి ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే ఖచ్చితంగా టిడిపి జనసేన బిజెపి ఉమ్మడిప్రభుత్వం ఏపీలో రాబోయే ఎన్నికల్లో వచ్చే విధంగా తమను గెలిపించాలని కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *