సిరా న్యూస్,కామారెడ్డి;
కామారెడ్డి నియోజకవర్గం బస్వాపూర్ గ్రామం వద్ద ఉన్న షబ్బీర్ అలీ ఫామ్ హౌస్ లో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వన్ అర్షద్ వున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల నిబంధనలనుకాంగ్రెస్ నాయకులు ఉల్లఘింస్తున్నారు. ఫామ్ హౌస్ కేంద్రంగా కాంగ్రెస్ కర్ణాటక నాన్ లోకల్ వ్యక్తులు ప్రలోభాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని విమర్శించారు.