బీజేపీ అగ్రనేతలతో ఏపీ నేతల చర్చలు

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దగ్గుబాటి పురందేశ్వరి, జీవియల్ నరసింహారావు, సిఎం రమేష్, సోము వీర్రాజు మంతనాలు జరిపారు. విశాఖ పార్లమెంట్ సీటు పై జీవియల్ నరసింహారావు, దగ్గుబాటి పురందేశ్వరి పట్టు పడినట్లు సమాచారం. అనకాపల్లి సీటు కోసం సిఎం రమేష్, రాజమండ్రి సీటు కోసం సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో చర్చ వాడివేడిగా కొనసాగింది.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *