సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎంపీ గెలిపే లక్ష్యంగా పని చేస్తాం
* పట్టణ మహిళా కార్యదర్శి స్వరూపారాణి కరుణ
ఆదిలాబాద్ లో ఎంపీ గెలిపే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ముందుండి పనిచేస్తుందని పట్టణ మహిళా కార్యదర్శి స్వరూపారాణి కరుణ అన్నారు. గురువారం బి ఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా నియమితులైన ఆత్రం సక్కును పార్టీ కార్యాలయంలో స్వరూపారాణి కరుణ కలిసి పూల బొకే అందించి అభినందనలు తెలియజేశారు. మాజీమంత్రి జోగు రామన్న నాయకత్వంలో ఆదిలాబాద్ టిఆర్ఎస్ మహిళా విభాగం ముందుండే పని చేస్తుందని పేర్కొన్నారు.