సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నంలో ఉదయపు నడక మిత్ర మండలి సభ్యులను వైకాపా అభ్యర్ది పేర్ని కృష్ణమూర్తి కలుసుకున్నారు.తరువాత రోజువారి పనులు చేసుకునే కార్మికుల సాధక బాధకాలను అడిగి తెలుసుకుని వారితో కొద్దిసేపుముచ్చటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సలార్ దాదా, మాజీ అర్బన్ బ్యాంకు చైర్మన్ బొర్రా విఠల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలుపాల్గొన్నారు..