Loka Praveen Reddy: లోక ప్రవీణ్‌ రెడ్డి ప్రత్యేక పూజలు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

లోక ప్రవీణ్‌ రెడ్డి ప్రత్యేక పూజలు

ఆదిలాబాద్‌ పట్టణంలోని భాగ్యనగర్‌ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయున్ని దర్శించుకొని, యజ్ఞాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరు ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకోవాలన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *