Boddu Ganga Reddy: ఆదిలాబాద్ సీటీఓను క‌లిసిన చైర్మ‌న్‌

సిరా న్యూస్, బోథ్‌
ఆదిలాబాద్ సీటీఓను క‌లిసిన చైర్మ‌న్‌
ఆదిలాబాద్ జిల్లా వాణిజ్య పన్నుల అధికారి ఎన్‌. మోహన్ ను శ‌నివారం బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ‌న్ బొడ్డు గంగారెడ్డి మర్యాద పూర్వకంగా క‌లిశారు. అనంత‌రం పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ బోథ్ మార్కెట్ కు సంబందించిన ఆర్థిక పన్నుల విషయం లో సహకరించి మార్కెట్ అభివృద్ధి కి తొడ్పాడాలని విన్నవించారు. సీటీఓ మాట్లాడుతూ బోథ్ మార్కెట్ కు ఎల్లవేళలా తమ పరస్పర సహకారం ఉంటుందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *