కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

సిరా న్యూస్,కుప్పం;
రెండు రోజుల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కప్పంకు చేరుకుని అనంతరం కొత్తపేటలోని కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం
కుప్పం టౌన్, బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు భారీగా తరలివచ్చారు.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *