సిరా న్యూస్,నర్సీపట్నం;
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నర్సీపట్నం టౌన్ రానున్న ఎన్నికల్లో నిర్భయంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మేమున్నాము అని భరోసా కల్పించడం కొరకు కవాతు నిర్వహించారు నర్సీపట్నం టౌన్ సిఐ క్రాంతి కుమార్ ఎస్సై సుధాకర్ ఆర్ పి ఎస్ ఎఫ్ పోలీస్ అధికారి హరిశ్చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు మే 13న తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మార్చ్ నిర్వహించారు.