సిరా న్యూస్, తలమడుగు
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాదికారి రాజర్షి షా అన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా పాలనాదికారి రాజర్షి షా పరిశీలించారు. మొత్తం విద్యార్ధులు 206 కు గాను 205 హాజరయ్యారు. ఒకరు గైర్హాజరయ్యారు.