సిరా న్యూస్,శృంగవరపు కోట;
శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ప్రచారం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న కోలా లలిత్ కుమార్ కి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గడపగడపకు చేరుకొని సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లను టిడిపి కి వేయాలని కోళ్ల లలిత కుమారి కోరారు. చంద్రబాబు పరిపాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న లలిత కుమారి అన్ఆరు. మండలంలో ప్రచారం ప్రారంభించడంతో తెలుగు తమ్ముళ్లు జై బాబు జై జై బాబు నా నినాదాలతో గ్రామంలో వీధులు మారుమోగాయి.
==============