టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

 సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం నియోజకవర్గం, మచిలీపట్నం పట్టణం, 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పమార్శించారు. సోమయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 29-10-2023న సోమయ్య(63) మృతి చెందాడు. సోమయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *