టిడిపిలోకి చేరిన 50 వైసీపీ కుటుంబాలు

సిరా న్యూస్,ఉయ్యాలవాడ;
ఉయ్యాలవాడ టౌన్ వైసీపీ వర్గానికి చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ గారి సమక్షంలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అఖిలమ్మ
పార్టీలోకి చేరినవారుగుల్లగుంట జయన్న, భాస్కర్, జక్కిరయ్య, యేసుపాదం,బొల్లు ఏసన్న వారి అనుచర వర్గం 50 వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *