శివాజీ విగ్రహ ప్రతిష్ఠ కు భూమి పూజ

విరాళంగా ఇచ్చిన మోరే రవి బాబురావు లకు ఆరె కుల సంఘం కృతజ్ఞతలు
సిరా న్యూస్,ఎల్కతుర్తి;
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆరే కుల సంఘం నాయకులు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా విగ్రహ కమిటీ చైర్మన్ మోరె బాపురావు మాట్లాడుతూ అరే కుల సంఘo ఇష్టదైవంగా భావించే ఛత్రపతి శివాజీ విగ్రహం దామెర గ్రామంలో ఏర్పాటు చేయడానికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు.విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని మోరె రవి,మోరె బాపురావు ఇచ్చినందుకు సంఘం ఆరే కుల సంఘం దామెర గ్రామ అధ్యకుడు ఇరువాల మల్లయ్య కుల సంఘం తరపునుండి కృతజ్ఞతలు తెలియజేశారు. హనుమకొండ జిల్లా కార్యదర్శి అంబీరు శ్రీనివాస్,విగ్రహ కమిటీ ఉపాధ్యక్షులు వరికెల రాజేశ్వర్ రావు, కరట్లపల్లి నగేష్,వరికెల కృష్ణ మురాల శ్రీనివాస్, వరికెల దామోదర్, మొరే రవీందర్, వరికెల బాపూరావు,గ్రామ శాఖ అధ్యక్షులు ఇరువాల మల్లయ్య, ఉపాధ్యక్షులు అదర సంధి శ్రీనివాస్, మాచన పల్లి రాజు కరట్లపల్లి భూపతి మాజీ సర్పంచ్ చల్ల రవీందర్ రెడ్డి కడారి భిక్షపతి కొమ్మిడి మహిపాల్ రెడ్డి సాతురి భాస్కర్ చంద్రమౌళి ప్రభాకర్ మంతుర్తి శ్రీకాంత్ మంతుర్తి సమ్మయ్య రమేష్ అరె కుల సంక్షేమ సంఘo సభ్యులు పాల్గొన్నారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *