సిరా న్యూస్,మిర్యాలగూడ;
ప్రపంచంలోనే ప్రధానమంత్రి మోడీకి విశేష ఆదరణ లభించిందని స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ మోడీ ప్రభుత్వ హయాంలోనే దేశం అభివృద్ధి చెందింది అని నల్గొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంద ని దేశంలో వేలాది కిలోమీటర్ల ప్రధాన రహదారులను నిర్మించిన ఘనత మోడీకే దక్కిందని అన్నారు ఎన్నికల్లో తప్పకుండా బిజెపిని గెలిపించాలని కోరారు
=================