సిరా న్యూస్,విశాఖపట్నం;
మంత్రి ఆర్కే రోజా సోమవారం విశాఖ శ్రీ శారదా పీఠం సందర్శించారు. ముందుగా రాజ్య శ్యామల అమ్మవారి ని దర్శించుకున్నారు. ఆమె వెంట ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు వన్నారు. శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామినీ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు,.