Vennampally: వెన్నంపల్లి లో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సిరాన్యూస్‌, సైదాపూర్:
వెన్నంపల్లి లో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో ఈ నెల 14న నిర్వహించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మొలుగూరి సంపత్, ప్రధాన కార్యదర్శిగా మారుపాక తిరుపతి, ఉపాధ్యక్షులుగా కనకం అజయ్, మొలుగూరి తిరుపతి, సంగాల తిరుపతి, సంగాల రవి కుమార్, కోశాధికారిగా సంగాల వినయ్ కుమార్, కార్యదర్శులుగా సంగాల రమేష్, మొలుగూరి ప్రభాకర్, మొలుగూరి అశోక్, కనకం శ్రీనివాస్ కొంకట సునీల్, సహాయ కార్యదర్శులుగా మొలుగూరి రాజ్ కుమార్, మారుపాక సుమన్, మొలుగూరి రాకేష్, మొలుగూరి ఐలయ్య, సంగాల మహేష్, కార్య నిర్వాహాకులు మొలుగూరి స్వామి, మారుపాక అర్జున్, మొలుగూరి వంశీ, మొలుగూరి మొగిళి, మొలుగూరి సాయి కుమార్, దప్పు హరీష్, గౌరవ అధ్యక్షులు గా మాజీ ఎంపీటీసీ పర్కాల రమేష్ లను కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *