సిరా న్యూస్,చీరాల;
బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల లో యాదావ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసిపి అభ్యర్థి కరణం వెంకటేష్..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై హాట్ కామెంట్స్ చేశారు.గతంలో రాక్షస పాలన చేసిన వారు ఇప్పుడు మరలా మేము వస్తాం..మేము గెలుస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని.. చీరాల ప్రాంత ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారని..దానిని అడ్డు కోవాలని చుస్తే తరిమి తరిమి కొడతామని అన్నారు.ఒకప్పుడు చేయి ఇచ్చిన పార్టీ ని ఇప్పుడు చేయి పట్టుకొని నేను వస్తా న్ను గెలిపించండి అంటూ సముద్ర తీర ప్రాంత ప్రజలను అడ్డు పెట్టుకొని ఎత్తుగడలు వేస్తున్నారని..ప్రజలు ఎవరూ ఆమంచిని నమ్మరని.. చీరాల లో పుట్టిన తానే కచ్చితంగా గెలుపొందుతానని కరణం వెంకటేష్ అన్నారు.
====================