సిరా న్యూస్,ఆదిలాబాద్;
బేల మండలం దౌన గ్రామ పంచాయతీ పరిధిలోని రేణిగూడాలో ఉపాధి హామీ కూలీల పై తేనెటీగలు దాడి చేసాయి.ఘటనలో 30 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. వారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గ్రామ సమీపంలోని కొండ పై ఉపాధి హామీ పనులు చేస్తుండగా న తేనెటీగలు దాడి చేసాయి..
================