సిరా న్యూస్,హుస్నాబాద్;
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం లో ప్రజా గ్రంధాలయం వద్ధ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుక నిర్వహిచడం జరిగింది .ఈ కార్యక్రమానికీ సభా అధ్యక్షుడి గా జయంతి కమిటీ అధ్యక్షుడు మాట్ల వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి గురించి సంఘ సేవా గురించి మాట్లాడటం జరిగింది .ఈ కార్యక్రమనికి అతిధి గా జడ్పీటీసీ వంగ రవీంధర్ ,ప్రత్యక ఆహ్వానితులు డాక్టర్ సుధాకర్, ప్రొ. వీరన్న నాయక్ కవ్వం లక్ష్మారెడ్డి జేఏసీ చైర్మన్ D.సారయ్య , బిసి సంఘ రాష్ట్ర నాయకులు కోలా జనార్దన్ గౌడ్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాండే సుధాకర్ , డాక్టర్ ఎధులాపురం తిరుపతి మాజీ ఎంపీ కోడూరి సరోజన, ముల్కనూర్ ఎంపీటీసీ బొల్లంపెల్లి రమేష్ , ముల్కనూర్ మాజీ సర్పంచ్ మాడ్గుల కొమ్రయ్య , జయంతి కో-చైర్మన్ బొల్లంపెల్లి రాజు దళితసంఘ నాయకులు రేణుకుంట్ల బిక్షపతి ,BC నాయకులు వేముల జగదీష్ , జయంతి కమిటీ కో చైర్మన్ కొమ్ముల రవీంధర్ ,సిద్దమల్ల రమేష్ ,జయంతి కమిటీ కో-ఆర్డినేట్ గడిపె అరుణ్ కుమార్, కో-కాన్వినర్ నాగిళ్ల చందర్ ఎం ఆర్ పి ఎస్ భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు నక్కా సునీల్,జయంతి కమిటి కార్యదర్శి కొమ్ముల నగేష్ ,వివిధ గ్రామాల నుండి వచ్చిన దళిత బహుజనుల నాయకులు ,మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొలుగూరి రాజు, అధారి రవి, మండల సురేందర్, మార్పంటి మహేందర్ రెడ్డి ,చిధురాల స్వరూప చిదురాల సురేష్,అంబేద్కర్ సంఘం నాయకులు మాడ్గుల అజిత్ ప్రజాలు పెద్ద ఎత్తున పాల్గోని జయంతి కార్యక్రమని విజయవత కార్యక్రమంలో పాల్గొన్నారు
=================