Rajula Satyam: రంజాన్ విందుకు హాజ‌రైన‌ మున్సిపల్ చైర్మన్ దంపతులు

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
రంజాన్ విందుకు హాజ‌రైన‌ మున్సిపల్ చైర్మన్ దంపతులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ 6వ వార్డు కౌన్సిలర్ ఆఫ్రిన బేగం అమానుల్లా ఖాన్ రంజాన్ పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం దంపతులు హాజ‌ర‌య్యారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు కిషోర్ నాయక్ , జన్నరపు విజయ లక్ష్మి , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *