బాలుడు మృతి
సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారి పక్కన టిఫిన్ చేస్తున్న వారిపై అవంతి కాలేజీ బస్సు దూసుకుపోయింది. ఘటనలో ముస్లిం కుటుంబానికి చెందిన బాలుడు గౌస్(12) మృతి చెందాడు.మరో అయిదురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. పెందుర్తి నుండి పిఠాపురం కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద బాధిత కుటుంబం ఆగిందినాలకి పొంతన లేదు. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని సిబిఐ పేర్కోంది.