విద్యార్దునిలు క్షేమం
సిరా న్యూస్,ప్రొద్దుటూరు;
ప్రొద్దుటూరు పట్టణం జమ్మలమడుగు రోడ్డులో ఉన్న బాలికల ప్రభుత్వ బీసీ వసతి గృహం లో కూలింది. ఆదృష్టవశాత్తూ తృటిలో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. సొంత హాస్టల్ భవనం లేక పాత సౌడు మిద్దెలో అధికారులు హాస్టల్ నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలంకు చేరుకుని విచారిస్తున్న డీఎస్పీ . మురళీధర్,3టౌన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ విచారణ చేపట్టారు. దాదాపు 40 మంది బాలికలు హాస్టల్లో ఉన్నట్లు సమాచారం.