మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు
సిరా న్యూస్,కమాన్ పూర్;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు అని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు శనివారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీపాదరావు 25వ వర్ధంతి వేడుకలను వైనాల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీ కమాన్ పూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా మండల అధ్యక్షుడు వైనల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది.
-ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ పాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారని,ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు , గౌరవ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ
కోలేటి మారుతి సింగల్ విండో చైర్మన్, భాస్కర్ రావు,సయ్యద్ అన్వర్,గండ్ల మోహన్, భుంపెల్లి రాజయ్య,ఆకుల ఓదెలు,సయ్యద్ ఇక్బాల్,కుక్క రవి,కొంతము శ్రీనివాస్, తొగరి అశోక్ శిలరపు మల్లయ్య,దాసరి గట్టయ్య,భద్రపు శంకర్, మాజీ సర్పంచ్ పిడుగు నరసయ్య అబ్దుల్ రఫీక్,కటకం రవి, షెవ్వ శంకరయ్య,చొప్పరి శేఖర్,ఈరుగురాల శేఖర్, నూనెటి మల్లికార్జున,చట్ల రాయమల్లు,పెండ్యాల రాజు,కొల నర్సయ్య గౌడ్ పిడుగు శంకర్ పిడుగు స్వామి వడ్లకొండ శంకర్, కామెరా నరేష్ గడ్డం శ్రీనివాస్ అనవేనవేణు తదితరులు పాల్గొన్నారు.