పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య
సిరా న్యూస్,కమాన్ పూర్;
పార్టీలకు అతీతంగా సేవ చేసిన ఘనత మాజీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు అని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్య సమ్మయ్య అన్నారు. శనివారం
స్వర్గీయ దుద్దీల శ్రీపాద రావు కి డీసీసీ ప్రధాన కార్యదర్శి, కేశోరం కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో శ్రీపాదరావు 25వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.
పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్థంతిని పురస్కరించుకొని పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, కేశోరం కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య అధ్యక్షతన శ్రీపాద రావు చిత్ర పటం కి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలకు వెసవి కాలం దృష్ట వారి దాహార్థిని తీర్చడానికి మజ్జిగ పంపిణి చేశారు.
అనంతరం డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య మాట్లాడుతూ..స్వర్గీయ శ్రీపాద రావు అడవి తల్లి ఒడిలో పుట్టి ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగిడిన శ్రీపాదరావు , ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ,ఆ తల్లీ ఒడిలోనే తుది శ్వాస వదిలిన దిరోధతుడు మంథని ప్రజల ఆత్మ బంధువు,ఆజాత శత్రువు,ప్రజా హృదయనేత అని అన్నారు అజాత శత్రువు దుద్దిల శ్రీపాద రావు ఆశయాలు కొనసాగిస్తూ ఐటిమరియు పరిశ్రమల మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు మరియు రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ నాయకత్వం లో ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతోంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలొ బసంత్ నగర్ ఎంపీటీసీ పాత రవీందర్,మజి సర్పంచ్ మల్లెథుల శ్రీనివాస్,పాలకుర్తి మాజీ సర్పంచ్ రావుల నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి హరికల సతీష్, వేల్పుల రాజ్ కుమార్,మాజీ ఉపసర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్,కొమురెల్లి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు తలారి శంకర్,మాజీ వార్డ్ సభ్యులు భూతగడ్డల రమేష్,కోమిరే సురేష్,జీ డి నగర్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు సంపంగి సంతోష్,బదావత్ అంజి నాయక్,సాగర్ గౌడ్,దండుగుల శ్రీకాంత్,చిలగాని రాజేశం,కోటేష్,మెరుగు అశోక్ గౌడ్,బపునథ్,రాజయ్య,కలవేనా శ్రీనివాస్,బూర్ల నారాయణ,చంద్రమౌలి, పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు