Suhasini Reddy: శ్రీ రామనవమి వేడుక‌ల్లో పాల్గొన్న సుహాసినిరెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
శ్రీ రామనవమి వేడుక‌ల్లో పాల్గొన్న సుహాసినిరెడ్డి

శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అదిలాబాద్ పట్టణంలోని సీసీఐ రామాలయం,రాంనగర్ కాలనీ రామాలయం, జైనథ్ మండలం భోరజ్, పిప్పర్వాడ రామాల‌యాలో శీతారాముల క‌ళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *