సిరాన్యూస్, ఆదిలాబాద్
రేకుల్వార్ శుభంను సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
ఇటీవల విడుదలయన సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన రేకుల్వార్ శుభం 790 ర్యాంకు సాధించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి వారి నివాసనికి వెళ్లి సన్మానించారు. ఆమె వెంట విలాస్ రెడ్ది, శివ జైస్వాల్, నాగేందర్ గౌడ్ ఉన్నారు.