మచిలీపట్నంలో కూటమి అభ్యర్థుల నామినేషన్ హల్ చల్

సిరా న్యూస్,మచిలీపట్నం;
గురువరం నాడు కలెక్టరేట్ లో కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర నామినేషన్ వేసారు. ముందుగా సుల్తానగరం ఆంజనేయస్వామి గుడిలో పూజల అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కుబయలుదేరారు. మూడు స్తంభాల సెంటర్ కోనేరు సెంటర్,రేవతి సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీగా బయలుదేరారు. నామినేషన్ మహోత్సవానికి ప్రజలు అశేషంగా తరలి వచ్చారు. టీడీపీ, జనేసనజెండాలతో నగర ప్రధాన వీధులు పసుపు, ఎరుపుమయమైయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *