యువ నేత కార్మికుడు ఆత్మహత్య

 సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
సిరిసిల్ల పట్టణం పద్మానగర్ కు చెందిన అడిచర్ల సాయి కుమార్(26) అనే వ్యక్తి ఇంటి ఆవరణలో రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నేత కార్మికులకు ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెంది సాయి ఉరివేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలో సాయి వార్పిన్ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా వార్పిన్ పని లేకపోవడంతో ఉరి వేసుకున్నాడు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *