తనుజా రెడ్డి బైఠాయింపు

సిరా న్యూస్,పిలేరు;

సంఘటన స్థలానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భార్యతనుజా రెడ్డి చేరుకున్నారు. నల్లారి తనుజారెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో ఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది కూడా చేరుకున్నారు.
తనుజ రెడ్డి తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి సాయంత్రం లోపల సంఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేస్తానని తెలపడంతో తనుజా రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుతిరిగారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *