సిరా న్యూస్,ఓదెల
పోలింగ్ కేంద్రాల ను పరిశీలించిన ఆర్డీవో గంగయ్య
లోక్ సభ 2024 జనరల్ ఎన్నికలు దగ్గర పడుతున్నా వేలా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోగల ఓదెల మండలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను శనివారం పెద్దపల్లి నియోజకవర్గ ఏఆర్ఓ ,ఆర్.డిఓ గంగయ్య పరిశీలించారు. వీరి వెంట తహశీల్దార్ యాకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బి. రాజేందర్, నర్సింగం ఉన్నారు.