సిరా న్యూస్,కమాన్ పూర్;
మంథని ఎమ్మెల్యేగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపులో ప్రధాన పాత్ర వహించిన సింగరేణి కార్మికులకు ఐఎన్టీయూసీ నాయకులు ఉయ్యాల కుమార్ బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సాధారణంగా ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్డిటు ఓసిపి టు సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఓసి పెట్టు బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సీట్లు తినిపించి ధన్యవాదాలు తెలిపారు. శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి హోదాలో మంథని నియోజకవర్గంలో అడుగు పెట్టాలని కోరారు. శ్రీధర్ బాబు తోనే మంథని నియోజక వర్గం అభివృద్ధి చెందిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డి రాజేందర్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రత్నం రాయసం పులి శ్రీనివాస్ అక్కపాక వెంకటి అడ్డూరి ఓదెలు తదితరులు పాల్గొన్నారు.