Johnson Naik: సౌడలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న భూక్యా జాన్సన్ నాయక్

సిరాన్యూస్‌, ఖానాపూర్
సౌడలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న భూక్యా జాన్సన్ నాయక్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నడింపల్లె లోని సౌడలమ్మ ఆలయాన్నిసోమ‌వారం బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ దర్శించుకున్నారు. అనంత‌రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *