వైసీపీలో చేరిన పరమాన్ దొడ్డి గ్రామం టిడిపి నాయకులు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బుట్టా రేణుక

 సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ఎమ్మిగనూరు మండలం పరమాన్ దొడ్డి గ్రామం లో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో మండల అధ్యక్షుడు బి.ఆర్ బసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం పరమానందొడ్డి గ్రామం టిడిపి నాయకులు తెలుగు చిన్న నరసన్న, తెలుగు రామాంజనేయులు,తెలుగు గోవిందు, తెలుగు రంగన్న, తెలుగు హనుమంతు,టిడిపిని వీడి వైయస్సార్ పార్టీలో చేరడం జరిగింది.వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు.

ఈ కార్యక్రమంలో పరమాన్ దొడ్డి గ్రామ వైసిపి నాయకులు లక్ష్మీనారాయణ, గొల్ల రంగన్న, బోయ అనుమప్ప,చాకలి ఈరన్న, చాకలి మల్లయ్య, నరసప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
===========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *